16 March, 2026 | 3:05 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపిన అల్ఫోర్స్ విద్యార్థులు

04-12-2025 12:00 AM

కొత్తపల్లి, డిసెంబరు 3 (విజయ క్రాంతి): కొత్తపల్లి ఆల్ఫోర్స్ సి టెక్నో పాఠశాల 6వ తరగతి విద్యార్థులు బుధవారం న్యాయవాద దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్పూర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర చాలా ప్రశంసనీయమైనదని అన్నారు.

సమాజ శ్రేయస్సు కోరే వారిలో వారు ముందంజలో ఉంటారని తెలిపారు..ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.