22 April, 2026 | 1:33 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఏఎంఎస్‌ను కొనసాగించాలి

26-09-2024 12:24 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): జలమండలి యానువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్)ను కొనసాగించాలని ఏఎంఎస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు బుధవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని కోరారు. తాము ఎమర్జెన్సీ పనులు, ఎంసీసీ ఫిర్యాదుల పనులు చేస్తున్నామని తెలిపారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కానీ కొన్ని కాంట్రాక్టర్ల అసోసియేషన్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.