calender_icon.png 15 August, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రగడ్డలో అంజన్‌కుమార్ యాదవ్ చేత పతాకావిష్కరణ, పిల్లలకు మిఠాయిల పంపిణీ

15-08-2025 06:34:37 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గోదాసి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ, అజయ్ జిమ్ సమీపంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అయిల మధుగౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేశారు.