15 May, 2026 | 8:16 PM

Breaking News

బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •  

శ్యామల దేవి రూపంలో అమ్మవారు దర్శనం

29-09-2025 12:46 AM

గద్వాల, సెప్టెంబర్ 28 : పట్టణంలోని రెండవ వార్డులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ తాయమ్మ దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూ జలు నిర్వహించారు. ఏడవ రోజు సందర్బంగా మండప నిర్వహకులు అమ్మవా రిని శ్యామల దేవి రూపంలో అలంకరణ చేయడంతో భక్తులకుదర్శనమిచ్చారు.