16 April, 2026 | 10:31 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఫోటో వీడియోగ్రాఫర్స్ మండల నూతన కమిటీ నియామకం

20-11-2025 05:24 PM

అధ్యక్షులు బీమరి గణేష్ ఏకగ్రీవం..

జగదేవపూర్: జగదేవపూర్ మండల కేంద్రంలో మండల ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్స్ నూతన కమిటీ మండల అధ్యక్షులు బీమరి గణేష్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు సయ్యద్ మునీర్ ఏకగ్రీవంగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు పడుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ప్రచార కార్యదర్శి కొరమైన యాదగిరి, కోశాధికారి రమేష్,సంఘ సభ్యులు రాజు, గుర్రం శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, పిట్టల కనకయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.