6 July, 2026 | 3:36 PM

Breaking News

టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •  

ఒకే ర్యాంకు రెండు విద్యాసంస్థలకా?

11-06-2024 02:27 AM

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొదటి ర్యాంకు తమదంటే తమదంటూ ఒకే ర్యాంక్ ను ప్రకటించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీచైత న్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, నాగరాజు సోమవా రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు విద్యాసంస్థలకు ఒకే ర్యాంక్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మొదటి ర్యాంకు సాధించిన రాఘవశర్మ తమ కళాశాలలోనే చదివాడని తప్పు డు ప్రచారం చేస్తున్నాయని, అధికారులు వెంటనే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.