4 April, 2026 | 2:10 PM

Breaking News

యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •  

నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆరిఫోద్దిన్ కు సన్మానం

01-12-2025 09:41 PM

మంథని (విజయక్రాంతి): మంథని నూతన తహసీల్దార్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఎండీ ఆరిఫోద్దిన్ ను తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం టీయూఎఫ్ అధ్వర్యంలో కలిసి సన్మానం చేశారు. మంథని డివిజన్ కన్వీనర్ గోగుల రాజిరెడ్డి, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంథని విజయ్ కుమార్, బిజెపి పార్టీ మంథని మాజీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్, బిజెపి పార్టీ మాజీ పట్టణ ఉపాధ్యక్షులు గుడ్ల గురువేష్, దళిత నాయకులు దాసరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.