7 July, 2026 | 3:27 PM

Breaking News

బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •   ప్రతి ఓటరును చైతన్యం చేయండి   •   ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు   •   మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్‌ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్   •  

దుర్గామాత లడ్డు రూ.67,201

04-10-2025 07:07 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం దుర్గామాత లడ్డుకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన స్కామర్స్ టీం సభ్యులు రూ. 67,201 పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లడ్డు వేలం పాటలో దక్కించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మాకు దుర్గామాత లడ్డును వేలంపాటలో తీసుకుంటున్నందుకు అంతా బాగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.