15 May, 2026 | 3:29 PM

Breaking News

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం   •   బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్   •   ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •  

అలుగు పొలుసులు స్మగ్లింగ్ ముఠా అరెస్టు

05-10-2025 11:26 AM

హనుమకొండ: అలుగు(పాంగోలిన్) పొలుసులు రవాణా చేస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల్లో నలుగురు ఉన్నారని, వారి నుంచి 6.53 కిలోల అలుగు పొలుసులు స్వాధీనం చేసుకోని హనుమకొండ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చైనాతోపాటు దక్షిణాసియాలో అలుగు పొలుసులకు భారీ డిమాండ్ ఉందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. విక్రయించేందుకు ఏజెంట్ల వద్దకు తీసుకెళ్తుండగా నిందితులు డీఆర్ఐ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు.