30 June, 2026 | 8:43 PM

Breaking News

మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •  

విద్యాలయాలకు వరస సెలవులు..

08-08-2025 01:22 AM

పాఠశాలల్లో ముందస్తుగా రాఖీ వేడుకలు

మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్యాలయాలకు శుక్ర, శని, ఆదివారాలు వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో గురువారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష అంటూ.. పరస్పరం పిల్లలు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.