17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బీజేపీ కార్యాలయంలో బసవేశ్వర జయంతి

01-05-2025 12:02 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా బసవేశ్వర మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుల వ్యవస్థ వర్గ వివాదాలను లింగ వ్యవస్థను సమూలంగా నిర్మూలించిన అభ్యుదయ వాది బసవేశ్వర మహారాజ్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గండమల్ల ఆనంద్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు పైండ్ల శ్రీనివాస్, చింతల శివకృష్ణ, పులి శ్రీనివాస్, గంగాధర, జనార్ధన్, పరికిపండ్ల అశోక్, దేవేందర్, చంద్రయ్య పాల్గొన్నారు.