1 July, 2026 | 6:41 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

బీజేపీ కార్యాలయంలో బసవేశ్వర జయంతి

01-05-2025 12:02 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా బసవేశ్వర మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుల వ్యవస్థ వర్గ వివాదాలను లింగ వ్యవస్థను సమూలంగా నిర్మూలించిన అభ్యుదయ వాది బసవేశ్వర మహారాజ్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గండమల్ల ఆనంద్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు పైండ్ల శ్రీనివాస్, చింతల శివకృష్ణ, పులి శ్రీనివాస్, గంగాధర, జనార్ధన్, పరికిపండ్ల అశోక్, దేవేందర్, చంద్రయ్య పాల్గొన్నారు.