3 July, 2026 | 5:30 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

బోయినపల్లి మండలంలో వైభవంగా బతుకమ్మ పండుగ

29-09-2025 07:17 PM

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో సోమవారం రాత్రి వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగ జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో ఏర్పాటుచేసిన బతుకమ్మల వద్ద మహిళలు బతుకమ్మ మాటలతో బతుకమ్మలను ప్రధాన వీధుల నుంచి గ్రామాలోని చెరువుల వద్దకు తీసుకెళ్లి నిమర్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామాలన్ని సందడి నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు ఉన్నారు.