10 May, 2026 | 12:16 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •  

బాలికల చట్టాల గురించి తెలుసుకోవాలి

05-02-2025 07:19 PM

జిల్లా జడ్జి రాధిక...

నిర్మల్ (విజయక్రాంతి): చదువుకోవడం ద్వారానే సమాజాన్ని తెలుసుకోగలుగుతారని జిల్లా జడ్జి రాధిక అన్నారు. పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో బుధవారం బేటి పడావో బేటి బచావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలకు చదువు బాలికల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చిన్నతనంలో పెళ్లిళ్లు చేసుకోవద్దని ఆడపిల్లల రక్షణకు ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, సిబ్బంది జ్యోతి, శైలజ తదితరులు ఉన్నారు.