13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జైళ్ల శాఖలో పదోన్నతులు

20-01-2026 02:04 AM

ఇద్దరు అధికారులకు ప్రమోషన్

కుషాయిగూడ, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ జైళ్ల శాఖలో ఇద్దరు అధికారులకు పదోన్నతి లభించింది. ఈ ఉత్తర్వులను తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిత్ర సోమవారం విడుదల చేశారు. నలగొండ జిల్లా జైలు అధికారిగా విధులు నిర్వహించిన ప్రమోద్‌కు చర్లపల్లి సెంట్రల్ జైల్ సూపరిండెంట్‌గా పదోన్నతి లభించింది.

ఇదే క్రమంలో చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు డిప్యూటీ సూపరిండెంట్‌గా ఉన్న భరత్‌కు అదే ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. తాజా నియామకాలతో చర్లపల్లి జైల్ పరిపాలన మరింత సమర్థంగా కొనసాగుతుందని అధికారులు అభి ప్రాయపడ్డారు.