30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా భవాని

06-09-2025 12:00 AM

గాంధారి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) :  ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల (ఎస్ జి టి) ఉపాధ్యాయురాలిగా బి.భవాని  ఎంపికైనట్లు గాంధారి మండల విద్యాధికారి శ్రీహరి తెలిపారు. శుక్రవారం  రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే పురస్కారాల కార్యక్రమానికి బి. భవాని వెళ్లినట్లు తెలిపారు.