17 June, 2026 | 12:16 PM

Breaking News

ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •  

సర్పంచ్ బరిలో బీజేపీ నాయకుని సతీమణి

01-12-2025 07:42 PM

మానకొండూర్ (విజయక్రాంతి): రామక్రిష్ణ కాలనీ సర్పంచ్ గా బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి సతీమణి సుగుర్తి రేఖ నుస్తులాపూర్ ఎన్నికల కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేసారు. తన మద్దతు దారులతో, కొంతమంది గ్రామస్తులతో కలిసి ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసారు. గత పన్నెండేళ్లుగా తన భర్త జగదీశ్వరా చారి గ్రామ ప్రజల సంక్షేమం కోసం తన వంతుగా సహాయకార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడని సర్పంచ్ అభ్యర్థి రేఖ పేర్కొన్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న నిధులతో గ్రామంలో ఎన్నో ప్రయోజనకరమైన అభివృద్ధి పనులను చేయడం జరిగిందని అందుకే ప్రజలు అభివృద్ధికి సహకరించేవారికే పట్టం కడతారని అన్నారు.