calender_icon.png 17 September, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రక్తదానం

17-09-2025 07:09:55 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 జన్మదినాన్ని పురస్కరించుకొని  సదాశివనగర్ మండలం నుండి బీజేపీ మండల అధ్యక్షుడు కుంట రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. మోడీ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు.