9 May, 2026 | 1:29 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రక్తదానం

17-09-2025 07:09 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 జన్మదినాన్ని పురస్కరించుకొని  సదాశివనగర్ మండలం నుండి బీజేపీ మండల అధ్యక్షుడు కుంట రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. మోడీ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు.