10-08-2025 07:25:56 PM
హాజరైన రమేష్ రాథోడ్ గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు
బోనం ఎత్తిన పాండురంగపురం ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధి పాండురంగాపురంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లీ బోనం ఎత్తారు. ఈ సందర్భంగా పోతురాజు, గ్రామ దేవతల డిజే పాటలతో నృత్యం చేస్తూ ర్యాలీగా వెళ్లి గ్రామంలో మహిళలు బోనం మొక్కులు చెల్లించినారు. ఈ సందర్బంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమం గ్రామ సఖ్యత, అందరూ బాగుండాలి అనే ఆలోచనలు, పల్లె పచ్చగా ఉండాలని కోరారు.