31 March, 2026 | 2:53 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

బ్రెయిన్‌స్ట్రోక్‌పై అప్రమత్తత అవసరం

01-07-2024 12:10 AM

డాక్టర్స్ డే సందర్భంగా రెనోవా హాస్పిటల్స్ చీఫ్ న్యూరాలజీ డాక్టర్ జేఎమ్‌కే మూర్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): డాక్టర్స్ డే సందర్భంగా రెనో వా హాస్పిటల్స్ చీఫ్ న్యూరోలజీ వైద్యులు జేఎమ్‌కే మూర్తి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడు తూ.. రోజురోజుకు మారుతున్న జీవనశైలితో మనిషి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, స్ట్రోక్ వచ్చినపుడు త్వరగా స్పందించాలని ఆయన సూచించారు. సమతుల్యత కోల్పోవడం, తలనొప్పి, తల తిరగడం, ఒకటి లేదా రెండు కళ్లలో చూపు కోల్పోవడం, వ్యక్తి ముఖం అసాధారణంగా ఉండటం, చేతులు బలహీనంగా మారడం, మాట్లాడలేకపోవడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలని తెలిపారు.