16 April, 2026 | 7:21 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మూడు ఇండ్లలో చోరీ

23-11-2025 08:24 PM

నిర్మల్ రూరల్: సోను మండలంలోని కర్తాల్ గ్రామంలో శనివారం రాత్రి తాళం వేసిన మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. మోహన్ నరసవ్వ ఇండ్లకు తాళం వేసి వేరే గ్రామానికి వెళ్ళగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న నగదు వెండి బంగారం వస్తువులను వస్తువులను దొంగిలించినట్టు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోను పోలీసులు సంఘటన స్థానానికి వచ్చి క్లూస్ టీం ఆధారంగా నేరస్తులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్సై తెలిపారు.