calender_icon.png 23 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే

23-11-2025 08:37:38 PM

చేగుంట: చేగుంట మండలంలోని మక్కారాజుపేట గ్రామంలో మాజీ ఎంపీటీసీ విశ్వేశ్వర్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, రాజగోపాల్, రాములు గౌడ్ సతిరెడ్డి, జూనెద్, మోహన్ రెడ్డి, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.