16 April, 2026 | 9:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నరసింహుని ఆలయంలో భక్తుల రద్దీ

23-11-2025 08:17 PM

మంగపేట (విజయక్రాంతి): తెలంగాణలో రెండవ యాదాద్రిగా పిలువబడే మల్లూరు శ్రీ హేమచల శ్రీ నృసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యుల పరంగా దైవదర్శనానికి స్వామివారి ఆలయంలో దూర ప్రాంతాల నుండి భక్తులు మల్లూరు గుట్టకు చేరుకొని ముందుగా చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి జలంజనేయ స్వామిని దర్శించి ఆలయంలో భక్తుల రద్దీతో హరి నామస్మరణంతో ఆలయం మార్మోగింది. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు అర్చనలు అభిషేకాలు చేసి తీర్ద ప్రసాదసాలు భక్తులకు అందజేశారు.