15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లారీని ఢీ కొట్టిన బస్సు

22-02-2026 12:13 PM

- త్రుటిలో తప్పిన ప్రమాదం

- డ్రైవర్ కు గాయాలు

గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై  లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది.  కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు మీద  బస్సు డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్ (36) నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్ కి  తలకు స్వల్ప గాయాలు కాగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నారు.