26 March, 2026 | 3:34 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం అత్యవసర భేటీ

05-08-2024 10:16 PM

న్యూఢిల్లీ: భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం అత్యవసర భేటీ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల  కేబినెట్ ఉపసంఘం సమావేశమైంది. బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులు, దేశంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.