15 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

పాహెల్‌గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ

24-04-2025 12:59 AM

నస్పూర్(మంచిర్యాల), ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : జమ్మూకశ్మిర్ లోని పాహెల్ గాంలో ఉగ్ర దాడి వెనుక పాక్ లాస్కరే సంస్థ హస్తం ఉన్నదని, ఆ దాడిలో చనిపోయిన వారికి మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.

ఉగ్రవాదుల దాడి దేశద్రోహుల చర్య అని, పాకిస్తాన్ పిరికి పందల చర్యగా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ-కులు సందనవేణి శ్రవణ్, రాజు, క్రాంతి, అఖిల్, శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.