12 July, 2026 | 2:16 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

వైట్‌హౌస్‌లో సంబురాలు!

10-10-2025 01:34 AM

‘పీస్ ప్రెసిడెంట్’ అంటూ ఎక్స్‌లో ట్వీట్

న్యూయార్క్, అక్టోబర్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపిస్తున్న సంగతి తెలిసిందే. తా జాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికాలోని  వైట్‌హౌస్‌లో సంబరాలు చేసుకోవడం ఆస క్తికరంగా మారింది.

ఈ సంబరాల వె నుక అసలు కారణం నోబెల్ శాంతి బ హుమతి ప్రకటించడానికి ఒక్కరోజు ముందే ఇజ్రాయెల్, హ మాస్ మధ్య శాంతి ఒప్పందం జరగడ మే.ఈ చర్యతో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మరింత దగ్గరయ్యారనివైట్ హౌస్ తమ సామాజిక మా ధ్యమం ‘ఎక్స్’లో పేర్కొంది. అంతేగా క 79 ఏళ్ల ట్రంప్ శాంతి కాముకుడు (పీస్ ప్రెసిడెంట్) అని ట్వీట్ చేసిం ది.కాగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌తో పాటు 338 మంది పోటీలో ఉన్నారు.