17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

గురుకులాల టైమ్‌టేబుల్ మార్చండి

27-06-2025 12:23 AM

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల టైమ్ టేబుల్‌ను మారుస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాల యంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.

అన్ని గురుకులాల సొసైటీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఉత్తుర్వులు జారీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్టు పింగలి పేర్కొన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో పీఆర్టీజీటీఏ నేతలు వేంరెడ్డి దిలీప్ రెడ్డి, రమేశ్, ఉప్పు అశోక్, శ్రీనివాస్‌రెడ్డి తదిత రులు ఉన్నారు.