3 July, 2026 | 11:16 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పౌరసరఫరాల శాఖకు ఐఎస్‌ఓ గుర్తింపు

01-05-2025 12:46 AM

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ర్ట పౌరసరఫరాల సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సన్నబియ్యం పంపిణీ, సంస్థలో పలు మెరుగైన సేవలకుగాను ఐఎస్‌ఓ సర్టిఫికెట్ దక్కింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చౌహాన్ ఫైవ్ స్టార్ రేటింగ్ తో కూడిన 9001 సర్టిఫికెట్‌ను అందుకున్నారు.