30-06-2025 08:18:50 PM
చిలుకూరు: చిలుకూరు మండలం(Chilkur Mandal) కొండాపురం గ్రామానికి చెందిన కొనకంచి నాగేశ్వరరావుకి వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్, రామకృష్ణ, మేరిగా ఉపేందర్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి(MLA Padmavathi Reddy) ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగిందని అన్నారు.