12 June, 2026 | 2:44 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

పోలేపాక చంద్రమ్మ మృతిపై సంతాపం

30-12-2025 11:58 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన పోలేపాక చంద్రమ్మ అనారోగ్యం తో సోమవారం రాత్రి మరణించిన విషయం తెలుసుకొని ఆమె పార్దివా దేహానికి పూలమాలలు వేసి, నివాళ్ళు అర్పించిన మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ ,బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కర్ణాకర్ కంచర్ల కుశలవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పరమేష్, వార్డు మెంబెర్ ఆశాలు కట్ల చంద్రయ్య, పంజాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు