14 July, 2026 | 6:54 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

బోడు ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

24-09-2025 01:39 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు పోలీసుస్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డిని  బోడు గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. స్టేషన్ పర్యవేక్షణకు వచ్చిన టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణను, బదిలీపై వెళ్లిన ఎస్సై శ్రీకాంత్ లను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్యా రాధా, సీనియర్ నాయకులు భూక్యా సైదులు, కేశెట్టి ఖాదర్ బాబు, ఇల్లందు  ఆత్మ కమిటీ డైరెక్టర్ కుంజా సాంబయ్య,  టేకులపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలువేరు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు రేఖ రామచంద్రం, వజ్జ పాపయ్య, అన్నారపు రవికుమార్, ఈసం రవీందర్, జి శ్రీనివాసరావు, పోదేం సుధీర్, చింత కళ్యాణ్, పూనెం వెంకటేశ్వర్లు, పూనెం దేవరాజు తదితరులు పాల్గొన్నారు.