14 July, 2026 | 6:21 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

గట్లమల్యాలలో ప్రత్యేక వైద్య శిబిరం

24-09-2025 01:37 PM

నంగునూరు: నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 26నాడు 'ఆరోగ్య మహిళ - ఉచిత వైద్య శిబిరం (Swasth Mahila Sashakth Parivar Abhiyaan) నిర్వహిస్తున్నట్లు పీహెచ్ సీ డాక్టర్ అంజలి రెడ్డి తెలిపారు. చిన్నపిల్లల వైద్యులు, జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, చర్మవ్యాధి, కంటి వైద్యులు, చెవి, గొంతు, ముక్కు వైద్యులు, మానసిక, దంత వంటి ప్రత్యేక వైద్య నిపుణులు హాజరవుతారని ఈ సేవలను నంగునూరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం 12:30 గం.లోపు తమ ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు.