17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కాంగ్రెస్ పాలన బ్రేకులు లేని బస్సులా మారింది

29-01-2026 03:21 PM

హైదరాబాద్: రైతుల నోట్లో మట్టి కొట్టి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు భరోసా లేదని హరీశ్ రావు ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయానికి దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన(Congress rule ) బ్రేకులు లేని బస్సులా మారిందని ఎద్దేవా చేశారు. రైతబంధు, బోనస్, పంట నష్టం డబ్బులు ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.