14 July, 2026 | 7:16 PM

Breaking News

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •  

ప్రేమ విందుపై నియోజకవర్గ స్థాయి సమావేశం

23-12-2025 09:03 PM

నకిరేకల్,(విజయక్రాంతి): ఈ నెల 25 న క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న  ప్రేమ విందు కార్యక్రమంపై నకిరేకల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులు, పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, నియోజకవర్గస్థాయి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.