20 June, 2026 | 3:40 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

వైన్స్ షాపుల వసూళ్లపై సీపీ దృష్టి

01-01-2026 02:05 AM

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 31 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వైన్ షాపుల లైసెన్స్ య జమానుల నుంచి కొందరు వ్యక్తులు డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఇటీవల పత్రికలలో వచ్చిన వార్తలపై పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ స్పందించారు. వైన్ షాపులపై ఏవై నా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే, జిల్లా లే దా రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.అలా కాకుండా, ఎవరైనా బ్లాక్మెయిల్కు పాల్పడినా లేదా డబ్బు డిమాండ్ చేసినా నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. ఏ వి ధమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.