14 July, 2026 | 6:58 PM

Breaking News

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •  

ప్రభుత్వ హాస్పిటల్ ను తనిఖీ చేసిన డిసిహెచ్ఎస్ వైద్య విధాన పరిషత్ అధికారి

17-01-2026 08:22 PM

గాంధారి,(విజయక్రాంతి): గాంధారి ప్రభుత్వ హాస్పిటల్ ను శనివారం రోజున డిసిహెచ్ఎస్ వైద్య విధాన పరిషత్ అధికారి డాక్టర్ విజయభాస్కర్ గాంధారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ఆసుపత్రిలో మౌలిక సదుపాయన కల్పనకు కృషి చేస్తామన్నారు.

ఆస్పత్రిలో ఐపిఓపి ఇంప్రూవ్మెంట్ చేయాలి బెడ్ ఆక్ పేషెంట్ రేషియోను పెంచాలి అని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూపర్డెంట్ సంగీత్ కుమార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్  సంగీత్, డాక్టర్ లో ఇమ్రాన్, డాక్టర్ స్రవంతి డెంటల్ వైద్యులు, డాక్టర్ నీలిమ ఆయుష్ వైద్యులు, సుహాసిని ఫార్మసిస్ట్, దివ్య ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులు వనిత, వినిత ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.