calender_icon.png 21 October, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డీఈవో

21-10-2025 05:52:33 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని లక్ష్మణ చందా కేజీబీవీ పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో విద్యాబోధనపై అడిగి తెలుసుకున్నారు. వంటకాలను పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు ప్రతిరోజు అందించాలని ఎస్ఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ నవనీత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.