17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఉపాధ్యాయుల శిక్షణకు హాజరు కాకపోతే చర్యలు

12-05-2025 06:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈనెల 13 నుంచి 17 వరకు విద్యాబోధన సామర్థ్యం స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని శిక్షణకు ఉపాధ్యాయులు హాజరు కాకపోతే చర్యలు ఉంటాయని డీఈఓ రామారావు తెలిపారు. ఆదివారం డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు బోధనా స్థాయి పెంపు ఉపాధ్యాయులకు ఎంతో అవసరమని వివరించారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఉంటాయని ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సదిరించుకోవాలని కోరారు.