03-10-2025 07:32:29 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుద్ధ విహార్ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం ధర్మ చక్ర పరివర్తన దినోత్సవం నిర్వహించారు. బుద్ధుని విగ్రహానికి పూజలు నిర్వహించి బౌద్ధ ధర్మ యొక్క వ్యాప్తికి ఆయన చేసిన కృషిని కొనియాడారు బుద్ధుని బోధనలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు వెంకటస్వామి ప్రభాకర్ డి రాములు రమేష్ గంగన్న లక్ష్మణ్ రవీందర్ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.