14 July, 2026 | 6:57 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పండి

27-12-2025 08:47 PM

తాండూరు,(విజయక్రాంతి): ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ ల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టి యు డబ్ల్యూ జే  (H143 ) నాయకులు ఆసిఫ్ హుస్సేన్, ప్రహ్లాద రావు వినతిపత్రం అందించారు.  శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమెను కలిసి కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ... అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేసి అక్క్రిడేషన్ సమస్యల ను అధికారులు పాలకులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.