14 April, 2026 | 5:18 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

బాధిత కుటుంబానికి దుస్తులు, బియ్యం వితరణ

10-10-2025 12:05 AM

ములకలపల్లి,అక్టోబర్ 9,(విజయక్రాంతి): పిడుగుపాటుకు ఇల్లు దగ్ధమైన ఘ టనలో బాధిత కుటుంబానికి గ్రామ కాంగ్రె స్ కమిటీ తరఫున గురువారం దుస్తులు, బియ్యం, వంట సామాన్లు వితరణగా అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామంలో పుప్పాల ములకేశ్వరరా వుకు చెందిన పూరిల్లు పై పిడుగు పడిన విష యం తెలిసిందే.

బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు,వంట పాత్రలు 25 కేజీల బియ్యం, కూరగాయలు, దుస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలోమూకమామిడి మా జీ ఎంపీటీసీ సభ్యురాలు తాటి తులిసి, కాంగ్రెస్ పార్టీ పంచాయతీ అధ్యక్షులు అనంతుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తాటి భద్రం, కార్యదర్శి కోండ్రు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.