14 June, 2026 | 4:16 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్యశిబిరం

10-10-2025 12:06 AM

ములకలపల్లి, అక్టోబర్ 9,( విజయ క్రాంతి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ములకలపల్లి లోని మంగ పేట వైద్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులకు సికిల్ సెల్, రక్తహీనత పరీక్షలు నిర్వహించారు.

విద్యార్థినీ విద్యార్థులలో రక్తం పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలను, రక్తహీనత వల న కలిగే అనర్ధాలను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు కల్పన, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి అతేహార్ అలీ, వైద్య సిబ్బంది విజయలక్ష్మి, రమాదేవి, చెంచమ్మ, పావని పాల్గొన్నారు.