13-08-2025 12:10:16 AM
నిర్మల్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): నిర్మల్ నియోజ కవర్గం లోని వివిధ గ్రామాల బాధితులకు మంగళవారం ముఖ్యమం త్రి సహాయనిధి చెక్కులను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు పంపిణీ చేస్తా రు. నియోజకవర్గంలోని 124 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించి ఆపదలో ఉన్నవారికి ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ చెక్కులను మంజూరు చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాందేడపు చిన్ను పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు