calender_icon.png 22 October, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథలతో దీపావళి సంబురాలు

22-10-2025 12:00:00 AM

పటాన్ చెరు, అక్టోబర్ 21 : ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి దీపావళి పండుగను అనాథ పిల్లలతో చైర్మన్ పృథ్వీరాజ్ జరుపుకుంటున్నారు. ఈసారి కూడా బొల్లారంలోని డిజైర్ సొసైటీలో ఉంటున్న అనాధ చిన్నారులకు టపాకాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ చిన్నారుల చిరునవ్వు చూడాలనే ఉద్దేశ్యంతోనే దీపావళి పండగను జరుపుకుంటున్నామని తెలిపారు.