20 June, 2026 | 6:43 PM

Breaking News

నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •  

విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

05-08-2025 08:42 PM

డిఎంహెచ్ఓ ధన్ రాజ్

చేర్యాల: వర్షాలు కురుస్తున్న సందర్బంగా విష జ్వరాల పట్ల ప్రభిలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా డిఎంహెచ్ఓ ధన్ రాజ్ కోరారు. మంగళవారం మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృశ్య ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గ్రామంలో ఎప్పటికప్పుడు డ్రైడే నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజిత తదితరులున్నారు.