17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

01-05-2025 12:19 AM

నిర్మల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జిల్లా లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువకులు చిన్న పిల్లలే మరణిస్తున్నారని తల్లిదండ్రులు వాహనాలను పట్టణంలో మైనర్లకు  ఇవ్వవద్దని బైంసా ఎస్పీ అవినాష్ కుమార్ నారిశక్తి పోలీసులు ఆయా గ్రామాల్లో బుధవారం విస్తృతంగా అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నారి శక్తి లో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు నేరాల నియంత్రణ, షీ టీం నిర్వహణ, సైబర్ నేరాలు, చైన్ దొంగతనాలు తదితర అంశాలపై అవగాహన కల్పిం చి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.