15 June, 2026 | 7:36 PM

Breaking News

హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •  

రసాయన శాస్త్ర అధ్యాపకుడికి డాక్టరేట్

08-10-2025 12:58 AM

కామారెడ్డి, అక్టోబర్ 7 (విజయ క్రాంతి); కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కోరె శ్రీనివాస్ రసాయన శాస్త్రంలో  ” సింథసిస్ ఆఫ్ బైనరీ అండ్ టర్నరీ మెటల్ కాంప్లెక్సీస్ ఫ్రమ్ ఎన్ మిథైల్ బెంజైల్ ఎమీన్ -  స్పెక్ట్రల్ , డిఎన్‌ఏ ఇంటరాక్షన్, బయాలజికల్, కెనేటిక్ అండ్ డాకింగ్ స్టడీస్ ‘  అనే అంశంపై ప్రొఫెసర్ పి సరితా రెడ్డి పర్యవేక్షణలో  పరిశోధన  గ్రంథాన్ని సమర్పించి నందుకుగాను,  ఉస్మానియా విశ్వ విద్యాలయం డాక్టరేట్ పట్టా ను ప్రధానం చేయడం జరిగింది.  ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కిష్టయ్య, బోధన మరియు బోధనేతర సిబ్బంది,  అధ్యాపకుడిని అభినందించారు.