calender_icon.png 28 October, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం ప్రాణదానం: ఎస్పీ జానకీ

28-10-2025 12:38:05 AM

నిర్మల్, అక్టోబర్ ౨౭ (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని దానం చేయ డం ప్రాణదానంతా పుణ్యమని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ శిబిరంలో ఎస్పీ జానకితో పాటు పోలీసులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానాన్ని చేశారు. జిల్లాలో పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక సేవా దృక్కోణంలో ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి, రాజేష్ మీనా అవినాష్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.