16 April, 2026 | 7:26 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

28-10-2025 12:38 AM

పీఏసీఎస్ చైర్మన్ సాయిలు

చేగుంట, అక్టోబర్ 27 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోనే రైతులు విక్రయించాలని ఇబ్రహీంపూర్ పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ సా యిలు తెలిపారు. సోమవారం చందాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకే గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సంతోష్ కుమార్, శ్రీనివాస్, మధు, సాయిబాబా, రమేష్, సాయి, మహేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.