07-05-2025 12:00:00 AM
మోతె, మే 6: ఉపాధి హామీ కూ లీలు రోజువారీగా చేస్తున్న పనికి తగిన వేతనం పొందాలని డీఆర్డీవో అప్పారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని హుస్సేనాబాద్ లో ఉపాధి హామీ పనులు, నర్సరీ ల ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడివో ఆంజనేయులు, ఏపిఓ నాగేష్, ఈ సీ శ్రీ హరి, గ్రామ కార్యదర్శి సౌజన్య, ఫీల్డ్ అసిస్టెంట్ జి శ్యామ్ సుందర్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.